రాచూరులో సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు

1001181279.jpg

వెల్దండ : మండలంలోని రాచూరు గ్రామ రైతువేదికలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి శోభారాణి ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయన ఎరువులు తగ్గించి జీవామృతం, బీజామృతం, ఘన జీవామృతం తయారీపై వ్యవసాయ అధికారులు రైతులకు శిక్షణ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని, నేల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు.

You may also like...