శంకర్‌పల్లిలో ‘మా విలేజ్ రెస్టారెంట్’ ప్రారంభం

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన “మా విలేజ్ రెస్టారెంట్” ను మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు...