Category: తెలంగాణ

ధాన్యం నిల్వ సామర్థ్య విస్తరణకు రాష్ట్రం పూర్తి సహకారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎఫ్‌సీఐ అధికారులతో మంత్రి సమావేశం హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణలో పెరుగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ...

తుర్క కాషా సమాజానికి జనరేటర్లు, టూల్ కిట్ల పంపిణీ

కొత్తకోటలో పునరావాస పథకం ప్రారంభం వనపర్తి, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కోత్వాల్‌తో కలిసి వనపర్తి జిల్లా కొత్తకోట నియోజకవర్గంలో “మైనారిటీ తుర్క...

ఓటరు వివరాల్లో లోపాలు సరిచేయాలి: సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫొటోలు లేకపోవడం, జన్మతేదీల్లో వ్యత్యాసాలు, లింగ వివరాల్లో...

బొక్కలవాగు అభివృద్ధితో నీటి సంరక్షణకు ఊతం

జ్ఞానతెలంగాణ,పెద్దపల్లి, ఆగస్టు 3: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్ మరియు సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ‘ప్రాజెక్ట్ షైన్’ కింద ఈ అభివృద్ధి పనులను చేపడుతోంది....

సాగునీటి ప్రాజెక్టులకు వేగం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,ఆగస్టు 3: రాష్ట్ర సాగునీటి భవిష్యత్తును నిర్ణయించే నాలుగు కీలక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి...

జోగినులకు గుర్తింపు కార్డులు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోగినుల సంక్షేమంపై కీలక ప్రకటన చేశారు. జోగినులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు (ఐడెంటిటీ కార్డులు) జారీ చేయనున్నట్లు ప్రకటించారు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ప్రభుత్వం...

బీసీ గురుకులాల కార్యదర్శి సైదులుపై అసత్య ప్రచారాలను మానుకోవాలి: కుమారస్వామి పరికి

హైదరాబాద్: బీసీ గురుకులాల కార్యదర్శి సైదులుపై కొందరు విద్యార్థి నాయకుల పేరుతో నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయడం బాధ్యతారాహిత్యమని, వాటిని వెంటనే నిలిపివేయాలని జై భీమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుమారస్వామి పరికి డిమాండ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మార్చి...

ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి : సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి : సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 3: కల్వకుర్తి పట్టణ కేంద్రం కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో శ్రీశ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ దివ్య మంగళ శాసనములతో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ...

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి ప్రతినిధి, ఆగస్టు 3:కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన పేర గెల్వరాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ...

హైదరాబాద్‌లో భారీ వర్షం..

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో కుండపోత.. ట్రాఫిక్‌కు అంతరాయం హైదరాబాద్, ఆగస్టు 2: నగరంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, సోమాజిగూడ,...