Category: తెలంగాణ

10 కోట్ల మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్’కు శ్రీకారం

హైదరాబాద్, ఆగస్టు 2: దేశాన్ని మాదకద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి చేయాలనే మహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 10 కోట్ల మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్”కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని బ్రహ్మాకుమారీస్ శాంతి...

మంత్రి పొన్నం ఇంట బోనాలకు సీఎం హాజరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక...

పట్నం రుక్కమ్మ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి, దివంగత శ్రీమతి పట్నం రుక్కమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇటీవల పరమపదించిన రుక్కమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై, ఆమె పవిత్ర ఆత్మకు...

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 2: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆశాడ మాస బోనాల పండుగ సందర్భంగా నకిరేకల్...

రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన యువకులు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 02 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్ర నుంచి కంటోనిపల్లి బయలుదేరే రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులలో ఆదివారం యువకులు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీటీ...

భూ రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పులు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా, అవినీతికి తావులేకుండా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ, మండల తహసీల్దార్లు వేర్వేరుగా వినియోగిస్తున్న వెబ్ పోర్టళ్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే...

విద్వేష ప్రసంగాలు, హేట్ క్రైమ్స్‌కు చెక్..

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: కులం, మతం, ప్రాంతం, లింగం పేరుతో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న 2026 తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ బిల్లును మరింత...

శంకర్‌పల్లిలో ‘మా విలేజ్ రెస్టారెంట్’ ప్రారంభం

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన “మా విలేజ్ రెస్టారెంట్” ను మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు...

శంకర్‌పల్లి కాంగ్రెస్ భారీ నిరసన..

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్‌పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆగ్రహ నినాదాలతో మార్మోగింది. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు బొల్లారం...

సూసైడ్ నోట్‌లో ప్రధాని పేరు.. సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట మండలం రచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పిట్ల వంశీ (25) అనే యువకుడు తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటర్మీడియట్ వరకు చదివిన వంశీ పెయింటర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబం ఆర్థిక...