Category: తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది

తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదనపు ఛార్జిషీట్ దాఖలుకు వేగంగా కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15లోపు అనుబంధ అభియోగపత్రాన్ని కోర్టులో సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు...

యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం

జ్ఞాన తెలంగాణ, స్టేట్ ప్రతినిధి: తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్ది దేశీయ, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు అనుసంధానం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు), గనులు మరియు భూగర్భశాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి...

ఫాతిమానగర్ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలి: బీజేపీ డిమండ్.

హానుమకొండ:ఫాతిమానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఫాతిమానగర్ బ్రిడ్జిపై భారీ ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమములో బీజేపీ హనుమకొండ జిల్లా...

బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం : కట్టంగూర్
సర్పంచ్ శ్యామల శేఖర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 4.: తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఐసీడీఎస్ సూపర్ వైజర్ శారదారాణితో...

మృతుని కుటుంబానికి ఆర్థీక సహాయం అందజేత

రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 04 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన మారేపల్లి నిరంజన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్...

శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్కుల వరద.. నేడు 100 టీఎంసీల అంచనా

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం రాత్రి నాటికి జలాశయానికి 1.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది....

సమస్యలపై పోరాటమే లక్ష్యం: సర్వేష్

జ్ఞాన తెలంగాణ, గండిపేట్ మండల ప్రతినిధి, ఆగస్టు 3: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్‌పూర్ గ్రామం 122వ డివిజన్ పరిధిలోని శ్రీ బాలాజీ ఎంక్లేవ్ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సీనియర్ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ వెంటనే స్పందించారు. కాలనీవాసులు...

విధుల్లో నిర్లక్ష్యం.. సిద్ధిపేటలో ఆరుగురు ఉపాధ్యాయులు సస్పెండ్

జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హెచ్చరిక సిద్ధిపేట, ఆగస్టు 4 (జ్ఞాన తెలంగాణ): సిద్ధిపేట మల్టీపర్పస్ పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల బోధన,...

మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు

హైదరాబాద్, ఆగస్టు 3: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు. పోలీసు శాఖ తరఫున కుటుంబ సభ్యులకు ప్రగాఢ...

సమన్వయంతోనే ప్రభుత్వ పథకాల సమర్థ అమలు: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,...