Category: తెలంగాణ

మహాలింగాపురంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను బూత్ స్థాయి అధికారి (BLO) ప్రదర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనంతరం రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామ ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు.గ్రామంలోని ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో...

మహాలింగాపురంలో రోడ్డు గుంతలకు శాశ్వత మరమ్మతులు

శంకర్‌పల్లి నుంచి వికారాబాద్ వెళ్లే ప్రధాన మార్గంలోని మహాలింగాపురం గ్రామం ఎల్లమ్మ ఆలయం సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా గ్రామ సర్పంచ్ మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డుపై పలుమార్లు మట్టి...

22ఏ సంకెళ్లలో సామాన్యుడి భూమి..

ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్ది మరింత పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. భూభారతి అమలుతో సామాన్యుల భూహక్కులను మరింత సంక్లిష్టం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను సరళీకరిస్తామని చెప్పి, ఆచరణలో కొత్త చిక్కులు సృష్టించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 22ఏ...

వివాహ వార్షికోత్సవ వేడుకలకు సేవా స్ఫూర్తి

శంకర్‌పల్లి అగ్రికల్చరల్ మార్కెటింగ్ చైర్మన్ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి కుమారుడు చేకూర్త మధుకర్‌రెడ్డి, చేకూర్త నిఖిలారెడ్డి దంపతుల మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహాలింగాపురం జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు.విద్యార్థి విద్యార్థినులకు పుస్తకాలు, డిక్షనరీలు, బ్లాక్‌బోర్డులు, అట్లాస్‌లు అందజేసి విద్యా ప్రగతికి అండగా...

శంకర్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,ఆగస్టు 15:శంకర్‌పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం వేదికగా నిలిచింది. గౌరవ శాసనసభ్యులు కాలే యాదయ్య చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు....

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. శనివారం...

చదువుతోనే తలరాత మారుతుంది

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: సమాజంలో అసమానతలను తొలగించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల ఆశయాలను ప్రజాపాలనలో కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యే సామాజిక మార్పుకు ప్రధాన ఆయుధమని, చదువు ద్వారానే వ్యక్తి తన తలరాతను మార్చుకుని ఆత్మగౌరవంతో...

ప్రజావాణికి పకడ్బందీ కార్యాచరణ

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్:రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్‌...

స్వాతంత్ర్య దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు:ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీడీఓ వి. ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమ ఏర్పాట్లను చేపట్టారు. ఆగస్టు 15న ఉదయం 8:15 గంటలకు మండల ప్రజా...

అంతప్పగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి :అంతప్పగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లగొని బీరయ్య చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను అందజేశారు. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు హాజరై, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్...