Category: తెలంగాణ

ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ తరపున

జ్ఞాన తెలంగాణ కొండమల్లేపల్లి జనవరి 17 కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామ ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ సభ్యులు ఈరోజు మన టిపిసిసి సభ్యులు, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి ని తన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. యువత క్రీడల్లో ప్రోత్సహించడానికి...

ఘనంగా సంక్రాంతి సంబరాలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, జనవరి 17 : మండల ప్రజలు గురు శుక్రవారాల్లో మకర సంక్రాంతి, కనుమ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. దేవాలయాల్లో తమకు శుభం కలగాలని పెద్దలు, చిన్నలు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ...

శంకర్‌పల్లి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

▪️ 15 వార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లు▪️ అనుకున్న అంచనాలు తలకిందులు… ఆశావహుల్లో గందరగోళం▪️ మహిళా రిజర్వేషన్లతో పెరిగిన మహిళా నాయకత్వ అవకాశాలు▪️ రిజర్వేషన్లు ఖరారుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది▪️ గల్లీ గల్లీకి చర్చలు… దావతులతో ఊపందుకున్న ఎన్నికల హీట్ శంకర్‌పల్లి మున్సిపాలిటీ...

ఉండాలని ఉందా? పోవాలని ఉందా? మహిళా అధికారిణికి బెదిరింపుల ఆరోపణలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : గద్వాల జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా అధికారిణికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా చెప్పుకునే సంపత్ పేరు తెరపైకి వచ్చింది. ఈ...

ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియకు వేగం… కీలక నిర్ణయాలకు సిద్ధమైన SECతెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రత,...

ఇంటి వద్దకే మేడారం ప్రసాదం… భక్తులకు TGSRTC వినూత్న సేవలు

ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వినూత్న సేవలను ప్రారంభించింది. జాతరకు ప్రత్యక్షంగా వెళ్లలేని భక్తుల కోసం ఇంటి వద్దకే అమ్మవార్ల ప్రసాదం అందించే ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా...

గతంలో రాజకీయ లబ్ధి కోసం మంఖల్ ని మండలం కాకుండా అడ్డుకున్నారు

మహేశ్వరం, జనవరి 16, (జ్ఞాన తెలంగాణ): మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలనిరంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు మణికొండ నర్సింగ్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ రాజ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ జిహెచ్ఎంసి మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తే అన్ని...

ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో యువతను తీర్చిదిద్దే సమగ్ర కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని...

సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు

జ్ఞాన తెలంగాణ, ఝరాసంగం: జనవరి 16 :ఝరాసంగం మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఉత్సాహంగా, ఆనందభరితంగా జరుపుకుంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ సందర్భాలను పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.పండుగ సంప్రదాయాలలో ముఖ్యమైన భాగమైన ముగ్గులను ఇంటి ముందర అందంగా...

పేద విద్యార్థులకు జాంబవవారసులం గ్రూపు చేయూత

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా ప్రతినిధి, జనవరి 17: ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నలుగురు పేద మెడిసిన్ విద్యార్థులు కోర్లకంటి హర్షిత, బొక్క వసంత్, గొడ్ల సంధ్యారాణి, మేడి నాగేశ్వరి లకు జాంబవవారసులం గ్రూపు సభ్యుల సహకారంతో వచ్చిన మొత్తాన్ని ఈరోజు ఖమ్మం అడిషనల్ సూపరింటెండెంట్...