మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురు కాల్పులు.
- ప్రతీఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులుతల్లోజు - August 5, 2026 - ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026

మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురు కాల్పులు.
పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం.సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు.మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్దుర్గేష్తో పాటు మరో మావోయిస్టు.ఘటనాస్థలిలో AK47, SLR గన్ స్వాధీనం.2019లో మందుపాతర పేల్చిన దుర్గేష్నాటి ఘటనలో 1500 మంది పోలీసులు మృతి.
