10 కోట్ల మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్’కు శ్రీకారం

హైదరాబాద్, ఆగస్టు 2: దేశాన్ని మాదకద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి చేయాలనే మహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 10 కోట్ల మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్”కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని బ్రహ్మాకుమారీస్ శాంతి...