నిమ్స్ వైద్య బృందానికి సీఎం అభినందనలు
హైదరాబాద్, ఆగస్టు 3: నిమ్స్ ఆసుపత్రిలో రెండున్నరేళ్ల వ్యవధిలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ ఘనత ప్రభుత్వ వైద్య రంగానికి గర్వకారణమని పేర్కొంటూ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్తో పాటు వైద్యులు,...
