Category: జిల్లా వార్తలు

వినాయక చవితి ఉత్సవాలపై శాంతి సమావేశం

మామునూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో బుధవారం శాంతి సమావేశం నిర్వహించారు. వివిధ మండలాలు, వర్గాలు, సమాజాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ శ్రీ అనికేత్ కుమార్, మామునూర్ ఏసీపీ శ్రీ ఎన్. వెంకటేష్ పాల్గొని ఉత్సవాల నిర్వహణపై...

విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వెల్దండ తహసిల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసి నాయకులు సైదులు మహారాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది...

శంకర్ పల్లి లో వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా శంకర్‌పల్లి చౌరస్తాలోని ఆయన విగ్రహానికి శంకర్‌పల్లి మున్సిపల్‌, మండల కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ ప్రజల కోసం చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు....

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల ఫ్లెక్సీతో ఆందోళన చేపట్టారు....

ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి, సీఈఓ సుదర్శన్‌రెడ్డి

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న హియరింగ్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. రాజేంద్రనగర్ ఏఈఆర్ఓ పరిధిలోని బండ్లగూడ జాగీర్ గ్రామ పంచాయతీ, హైదర్షాకోట్ జెడ్పీహెచ్‌ఎస్, మరియు శివరాంపల్లి హియరింగ్ కేంద్రాలను ఆయన క్షుణ్ణంగా సందర్శించారు.ఈ...

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ వర్ధంతి వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17 వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని వెల్దండ మండల పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వైయస్సార్ చిత్రపటానికి పూలమాలను వేసి, వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదాలతో మారుమోగింది.ఈ సందర్భంగా హరికిషన్...

కేఎస్ రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత బండమీది వెంకటేష్

చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు బండమీది వెంకటేష్ హాజరై కేఎస్ రత్నంకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కేఎస్...

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ...

ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రభుత్వానికి వినతి

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TGEJAC ఆధ్వర్యంలో TRTF రంగారెడ్డి జిల్లా తరఫున చౌదరిగూడ తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. CPS/NPSను రద్దు చేసి OPS పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను అరియర్స్‌తో సహా వెంటనే విడుదల...

సింగపూర్‌లో యూనిఫాంలు, వర్క్‌బుక్స్ పంపిణీ

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సింగపూర్‌లో విద్యార్థులకు యూనిఫాంలు, ప్రీ-ప్రైమరీ చిన్నారులకు వర్క్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర, 9వ వార్డు కౌన్సిలర్ గణేష్, 10వ వార్డు కౌన్సిలర్ రాజన్ల వసంత మహేందర్ రెడ్డి, గౌరవ...