21 ఏళ్ల తర్వాత.. ‘నా కొడుకు తండ్రివి నువ్వే’ అంటూ ధర్నా
గద్వాల: తన కుమారుడు పుట్టి 21 ఏళ్లు గడిచినా తండ్రిగా అంగీకరించడం లేదంటూ ఓ మహిళ తన కుమారుడితో కలిసి ధర్నాకు దిగిన ఘటన గద్వాలలో కలకలం రేపింది. తన కుమారుడికి తండ్రి అయిన వ్యక్తి ఇప్పటికైనా అతడిని తన కొడుకుగా అంగీకరించాలని కోరుతూ కృష్ణవేణి నిరసన...
