Category: తెలంగాణ
అంబేద్కర్ విగ్రహం తరలిస్తే ఉద్యమం చేపడతాం
— కొద్దిగా వెనక్కి జరిపితే సరిపోతుంది..— రైల్వే స్థలానికి తరలింపు యత్నం హేయమైన చర్య— సుంకు వినయ్ కుమార్— అదే మార్గంలో ఉన్న ఇతర విగ్రహాలు ఎందుకు తరలించడం లేదు…?— రోడ్డు విస్తరణ పేరుతో రాజ్యాంగ నిర్మాతకు అవమానమా?— కొందరు ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇచ్చారు— తప్పుడు...
రెండు మూడు సంవత్సరాలలోసాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
జ్ఞానతెలంగాణ,ములుగు ప్రత్యేక ప్రతినిధి :ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాల అంశం కొన్నాళ్లుగా అనవసర రాజకీయ రంగు పులుముకుందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులను సమయానికి...
హైదరాబాద్లో వ్యాపారి దారుణ హత్య…
పాత కక్షల కోణంలో దర్యాప్తు హైదరాబాద్ నగరంలో ఓ యువ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో పాక్షికంగా కాలిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. స్థానికులు గమనించి పోలీసులకు...
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన పర్యటన శాంతిభద్రతలకు...
సాత ప్రవీణ్ కుమార్ విజయానంతరం మొక్కు తీర్చుకున్న 15వ వార్డు నాయకులు
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:శంకర్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 15వ వార్డులో పోటీ చేసిన సాత ప్రవీణ్ కుమార్ విజయం సాధించాలని కోరుతూ వార్డు నాయకులు ఎన్నికల ముందు పలు ప్రముఖ దేవస్థానాలను దర్శించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రం కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొమురవెల్లి...
శంకర్పల్లి శివారులో కత్తులతో బెదిరించి చైన్ స్నాచింగ్
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి పట్టణ శివారులో ఓపెన్ లేఔట్లో ఒంటరిగా ఉన్న జంటను లక్ష్యంగా చేసుకుని దుండగులు కత్తులతో బెదిరించి బంగారు చైన్ దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన నిన్న సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఓడిఎఫ్ రోడ్ పరిసర ప్రాంతంలో...
మైనారిటీ లకు సముచిత న్యాయం కల్పించండి
సామజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి షాద్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పిఠాన్ని మైనారిటీ లకు ఇచ్చి వారి పరదర్శకత చూపాలని మైనారిటీ వర్గం కోరుకుంటుంది.రాజకీయాల్లో పదవులు, అధికారం కాకుండా కస్టపడి పనిచేసే వారికి ఒక అవకాశం ఇచ్చి మైనారిటీ లకు...
ఎన్నికల్లో గెలుపోటములు సహజం
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే… గెలిచినా…ఓడినా… ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ చటాన్ పల్లి, రాంనగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తనపై నిందలు వేయడం సరికాదని చేగూరి రాజేందర్ రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 3,4 వార్డులలో విజయం సాధిస్తాం అనుకున్న స్థానాలను...
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సులేమాన్ నగర్లో ఉన్న తన స్వంత కార్యాలయంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. సమాచారం ప్రకారం, కార్యాలయంలో ఉన్న సమయంలో కొందరు...
