Category: తెలంగాణ

కంటోన్మెంట్‌లోనే తుపాకులు ఎత్తుకెళ్లారు.

కంటోన్మెంట్‌లో మిలిటరీ స్థావరంలోకి చొరబడి దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లే పరిస్థితి రావడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మిలిటరీ స్థావరానికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల భద్రతకు ప్రభుత్వం ఏం హామీ ఇస్తుందని ప్రశ్నించారు. ఇంతకంటే హీనమైన...

జెన్‌-జీతో పెట్టుకుంటే మోదీకే చెమటలు పట్టినయి.. రేవంత్‌రెడ్డి లాంటి కేడీ ఎంత? -కేటీఆర్

జెన్‌-జీ యువతతో పెట్టుకున్న పోరులోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెమటలు పట్టాయని, అలాంటిది తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి లాంటి కేడీ ఎంత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువత ప్రశ్నిస్తే అధికార అహంకారం బట్టబయలవుతుందని అన్నారు. హామీలను...

ఇప్పుడున్నది అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్:కేటీఆర్ ధ్వజం

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్ అంటూ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే పదవుల కోసం...

ఎంగిలి విస్తరాకు దగ్గర కుక్కల్లా కొట్టుకుంటున్నారు:బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర సంపద కోసం ఎంగిలి విస్తరాకు దగ్గర కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి అధికారంలో ఉన్నవారు స్వప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో...

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయం

తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలు ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి హస్తినలో మకాం వేయగా, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, అసెంబ్లీ...

ఉద్యోగుల జీవితాలకు భద్రత భరోసా పాత పెన్షన్

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (cps) విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీ మ్ (ops)విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈరోజు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ హైదరాబాద్ లో విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా...

ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రభుత్వానికి వినతి

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TGEJAC ఆధ్వర్యంలో TRTF రంగారెడ్డి జిల్లా తరఫున చౌదరిగూడ తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. CPS/NPSను రద్దు చేసి OPS పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను అరియర్స్‌తో సహా వెంటనే విడుదల...

రేవంత్ ఆదేశాల అమలులో డీజీపీ సెంచరీ: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్,మాజీ ఐపిఎస్

రేవంత్ రెడ్డి ఆదేశాలను అమలు చేయడంలో డీజీపీ సెంచరీ కొట్టేలా ఉన్నారని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మిర్యాలగూడలో కేటీఆర్ పాల్గొనే రైతు సదస్సుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు దరఖాస్తు చేసుకోగా డీఎస్పీ అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు.గత నెలలో బీఆర్‌ఎస్...

రేవంత్ రెడ్డి బజారు భాషపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

అంబర్‌పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బజారు భాష మాట్లాడారని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పోరాడిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ పాలిట కేసీఆర్...

సింగపూర్‌లో యూనిఫాంలు, వర్క్‌బుక్స్ పంపిణీ

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సింగపూర్‌లో విద్యార్థులకు యూనిఫాంలు, ప్రీ-ప్రైమరీ చిన్నారులకు వర్క్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర, 9వ వార్డు కౌన్సిలర్ గణేష్, 10వ వార్డు కౌన్సిలర్ రాజన్ల వసంత మహేందర్ రెడ్డి, గౌరవ...