ఊరికి జీవనాడైన కాలువ మళ్లీ ఉప్పొంగి ఉత్సాహం నింపింది”

ఊరికి జీవనాడైన కాలువ మళ్లీ ఉప్పొంగి ఉత్సాహం నింపింది జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : ప్రొద్దుటూరు గ్రామంలోని పెద్ద చెరువు నిండాలని, ఎప్పుడూ నిండుకుండలా మెరిసిపోవాలని కలలు కన్న వ్యక్తి ఎవరైనా ఉంటే, ఆ పేరే ప్రొద్దుటూరు గ్రామ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కవేలి జంగారెడ్డి...

గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు

గుంతలు, బురదతో చిత్తడిగా మారిన మొయినాబాద్-వెంకటాపూర్ రోడ్డు జ్ఞాన తెలంగాణ, మయినాబాద్:మొయినాబాద్ నుంచి వెంకటాపూర్ వరకు ఉన్న రోడ్డు పరిస్థితి దారుణంగా మారి, ప్రజల జీవన ప్రమాణాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రోడ్డు జలమయంగా మారిపోయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం...

పొద్దుటూర్ లో పాముల కలకలం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా, శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలోని పదో వార్డు చివరి ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లపై నిల్వ నీటితో పాటు పచ్చిక పెరగడంతో, నాగుపాములు, జేరిపోతులు గల్లీల్లో తిరిగి ఇళ్ల...

నమో బుద్ధాయ

బుద్ధుడు సుమారు 40 సంవత్సరాల పాటు ధర్మాన్ని ప్రచారం చేసెను.శ్రావస్తి ,రాజగృహ,కపిలవస్తు, వైశాలి వంటి ప్రదేశాలు అలాగే ఉగ్రధ,నాదిగ, అశ్వపుర, గోష్టితారా, మగధ, అపనాధ, ఏతమ, ఉపాసద‌,ఇచ్చానుకల, చందలకప్ప, కుశునగరం వంటి ప్రదేశాలు ,కోసల, మగధ,అంగ వంటి దేశాలలో ధర్మాన్ని బోధించెను.బుద్ధుడు కాలి నడకనే వేలాది మైళ్ళు...

AP DSC ఫలితాలు విడుదల

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ క్లిక్ https://apdsc.apcfss.in చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గతంలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు జరిగాయి....

మహబూబాబాద్ లో మద్యం మత్తులో స్నేహితుని హత్య…!!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భూపతన్నకాలనీ కి చెందిన నిందితుడు అయిన సంపతు శ్రీను, మృతుడు తుళ్ల ప్రభాకర్ స్నేహితులు.. వీరిద్దరూ ఎలాంటి బాధ్యత లేకుండా అప్పుడప్పుడు పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో జులాయిగా తిరుగుతూ, మద్యానికి బానిసలుగా మారారు. వీరు మహబూబాబాద్ లోని లెనిన్ నగర్ ఉండేవారు....

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, ఆగస్టు 11 :ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో...

ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నా- బండి సంజయ్

ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నా-బండి సంజయ్నా దగ్గర ఉన్న సమాచారం అంతా సిట్‌కు అందిస్తాకాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉంది-బండి సంజయ్కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు-బండి సంజయ్బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కాపాడుతోందిఅందుకే CBI విచారణకు డిమాండ్‌ చేస్తున్నా-బండి సంజయ్BRS హయాంలో అత్యధికంగా నా ఫోన్‌కాల్స్ ట్యాప్ చేశారుసిట్...

రోడ్డు ప్రమాదం ఒక మహిళ కిడ్నాప్ కేసును బయటపెట్టింది.

రోడ్డు ప్రమాదం ఒక మహిళ కిడ్నాప్ కేసును బయటపెట్టింది. జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన పద్మజ అనే మహిళను కమ్మెట విజయ్ గౌడ్ కిడ్నాప్ చేశాడు.విజయ్ గౌడ్ పద్మజపై పగ పెంచుకున్నాడు, ఎందుకంటే పద్మజ, ఆమె భర్త బుచ్చయ్య విజయ్ గౌడ్ కు...

రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన కమిటీ యూనివర్సిటీ ఛాన్స్లర్ అతుల్ చౌహన్

తెలంగాణ విద్యా రంగం అభివృద్ధికి త‌మ వంతుగా సేవ‌లు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారికి అమిటీ యూనివ‌ర్సిటీ ఛాన్సల‌ర్ అతుల్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి గారిని అతుల్ చౌహాన్ క‌లిశారు.తెలంగాణ‌లో అమిటీ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోద‌ముద్ర...

Translate »