Category: జిల్లా వార్తలు

రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విదేశీ పర్యటన ముగించుకుని రేపు స్వదేశానికి చేరుకోనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించే...

వేములవాడలో డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ప్రత్యేక పూజలు

రాజన్న జోన్-3 డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.దక్షిణకాశిగా పేరొందిన వేములవాడకు దేశం...

పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించొద్దు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07:వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహుజన వీరుడు పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించకుండా యథాస్థానంలోనే కొనసాగించాలని బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని...

విద్యార్థి ఉన్నత చదువులకు దాతల సాయం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07:కల్వకుర్తి నియోజకవర్గం చారగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన బాధగోని కమల్ గౌడ్ (తండ్రి జంగయ్య) బీటెక్ చదువుతున్న విద్యార్థి ఉన్నత చదువులకు దాతలు రూ.60 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వెల్దండ సింగిల్ విండో చైర్మన్...

ఉప్పల ట్రస్ట్ సహకారంతో ఆర్థిక సహాయం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07: కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన నెంట వెంకటేష్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ మార్చాల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్...

బీజేపీ నేత తొండ రవికి పితృవియోగం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తొండ రవి తండ్రి తొండ శేఖయ్య పరమపదించిన విషయం అత్యంత విచారకరం. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తొండ శేఖయ్య అంత్యక్రియలు ఆగస్టు...

ప్రతీ ఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలి
బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు

ప్రతీ ఓటరుకి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలిబీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 05 : కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర...

ఫాతిమానగర్ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలి: బీజేపీ డిమండ్.

హానుమకొండ:ఫాతిమానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఫాతిమానగర్ బ్రిడ్జిపై భారీ ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమములో బీజేపీ హనుమకొండ జిల్లా...

బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం : కట్టంగూర్
సర్పంచ్ శ్యామల శేఖర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 4.: తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఐసీడీఎస్ సూపర్ వైజర్ శారదారాణితో...

మృతుని కుటుంబానికి ఆర్థీక సహాయం అందజేత

రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 04 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన మారేపల్లి నిరంజన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్...