రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ప్రజా హక్కులపై వినతి.. భారత రాష్ట్ర సమితి
వెల్దండ సెప్టెంబర్ 08:వెల్దండ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వెల్దండ భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆహార కమిషన్ అధ్యక్షులు గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతి చేస్తున్నామని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన 6…
