మట్టి గణపతులనే పూజించండి బీజేలకు నో పర్మిషన్.. ఎస్సై కురుమూర్తి

*కల్వకుర్తి, సెప్టెంబర్ 07:* గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై కురుమూర్తి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలనే పూజించాలని, డీజేలకు అనుమతి లేదని, మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు.ఈ మావేశంలో కమిషనర్ మహ్మద్ షేక్, ఎస్సై రాజశేఖర్, ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...