Category: జ్జాన విశ్లేషణ

త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేడ్కర్ 91వ వర్ధంతి స్మృత్యంజలి

మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం: త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేడ్కర్ 91వ వర్ధంతి స్మృత్యంజలి నేడు ఈ దేశ అణగారిన కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, సామాజిక విప్లవ సారథి డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేడ్కర్ గారి ధర్మపత్ని మాతా రమాబాయి అంబేడ్కర్ 91వ వర్ధంతి. నేడు...

మోడీ మహిమలు.. ప్రజలు తెలుసుకోవాల్సిన “అద్భుతాలు”!

మోడీ మహిమలు.. ప్రజలు తెలుసుకోవాల్సిన “అద్భుతాలు”! 1) రెండుసార్లు జన్మించిన ఏకైక నాయకుడు!దేశ రాజకీయ చరిత్రలో ఎన్నో విశేషాలు చూశాం.. కానీ అధికారిక రికార్డుల్లోనే రెండుసార్లు జన్మించిన నాయకుడి కథ మాత్రం నిజంగా ప్రత్యేకమనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన తేదీ విషయంలో ఉన్న విభిన్న...

బండి సంజయ్ మంత్రి పదవికి గండం…?

బండి సంజయ్ మంత్రి పదవికి గండం…? – పోక్సో కేసులో బండి సంజయ్‌పై ఒత్తిడి – నిందితుల అరెస్టు నుంచి బాధితురాలికి న్యాయం వరకు ప్రధాన డిమాండ్లు– సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన లు – బండి సంజయ్ రాజీనామా లేదా బర్తరఫ్ చేయాలని...

తర్జన బర్జన లో ప్రభుత్వ ఉపాధ్యాయులు

తర్జన బర్జన లో ప్రభుత్వ ఉపాధ్యాయులు – జనగణన ముఖ్యమా..? విద్యార్థుల సమీకరణ ముఖ్యమా..? – విద్యా వారోత్సవాల పేరుతో ప్రభుత్వ వ్యవస్థపై పెరుగుతున్న ప్రశ్నలు– వేసవి సెలవుల్లో విద్యా వారోత్సవాల వివాదం– జనగణన విధుల్లో టీచర్లపై అదనపు భారం– విద్యార్థుల సమీకరణలో ఉపాధ్యాయుల అవస్థలు– ఎండల్లో...

భారత విదేశాంగ విధానంలో లెక్కకు మించిన తప్పిదాలు: ఒక విశ్లేషణ.

భారత విదేశాంగ విధానంలో లెక్కకు మించిన తప్పిదాలు: ఒక విశ్లేషణ.————-అంతర్జాతీయ రాజకీయాల్లో మౌనం అనేది కేవలం నిశ్శబ్దం కాదు. అది కూడా ఒక బలమైన సంకేతం. ఇటీవల అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ పై చేసిన దాడికి భారత ప్రభుత్వం చూపిన స్పందనలేమిటన్న ప్రశ్న, దేశ విదేశాంగ విధానం...

ప్రజాస్వామ్యం ముసుగులో అమెరికా రక్త చరిత్ర కుట్రలు..

ప్రపంచ రాజకీయ చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఒక గంభీరమైన విరుద్ధత మన ముందుకొస్తుంది. ఒకవైపు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అనే విలువలను ప్రపంచానికి బోధించే శక్తిగా నిలిచిన అమెరికా; మరోవైపు అదే దేశం అనేక దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకొని ప్రభుత్వాలను పడగొట్టడం, నాయకులను...

విద్వేశపు గుండె చప్పుడు: ఫారూక్ అబ్దుల్లాపై దాడి

మార్చి 11, 2026 నాడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం మాత్రమే కాదు. అది నేటి భారత దేశ సామాజిక రాజకీయాలపై చెరగని ఓ నల్లటి మత విద్వేషపు కుట్రల మరక. 88 ఏళ్ల...

ఫిబ్రవరి 21 – భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్య మైలురాయి

✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B(నవయాన బౌద్ధ సద్ధమ్మ ప్రచారకులు) భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1948 ఫిబ్రవరి 21 ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేవలం ఒక పరిపాలనా కార్యక్రమం కాదు; అది శతాబ్దాల సామాజిక అన్యాయాలకు ముగింపు పలికే నూతన...

యుజిసి సమానత్వ చట్టంపై సుప్రీం కోర్టు స్టే ఎత్తివేత కోసం ప్రజా ఉద్యమం తప్పనిసరి-ఆర్.పి.ఐ (బి.ఎ)

యుజిసి సమానత్వ నియమావళి 2026 మరియు సామాజిక న్యాయంపై ద్వంద్వ పోరాటం చేస్తే బహుజనులు తాము కూర్చున్న కొమ్మను తామే నరికినట్లు అవుతుంది. సామాజిక న్యాయం అనేవి రాజ్యాంగ ఆధారాలు అయినప్పటికీ, అవి అమలు స్థాయిలో ఎల్లప్పుడూ సుప్రీంకోర్టు తీర్పులతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్...

మహాప్రాణ్ జోగేంద్రనాధ్ మండల్ 122వ జయంతి: బహుజనుల గొప్ప నాయకుడు

బహుజన్ సాలిడారిటీ డే – జనవరి 29 : బహుజన సాలిడారిటీ డే అనగా – బహుజనులు (దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలు, శ్రామిక వర్గాలు) కులం, మతం, ప్రాంతం తేడాలు పక్కన పెట్టి ఐక్యంగా నిలబడి తమ సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం సంఘటితంగా...

Translate »