వార్షిక నివేదికను విడుదల చేసిన ..తెలంగాణ డీజీపీ రవి గుప్తా.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

వార్షిక నివేదికను విడుదల చేసిన ..తెలంగాణ డీజీపీ రవి గుప్తా.
తెలంగాణలో ఆర్ధిక, సైబర్ నేరాలు పెరిగిపోయాయి.. 50 శాతం పెరిగిన ఆర్ధిక, సైబర్ నేరాలు.. ఈ ఏడాది 9 శాతంకు పైగా క్రైమ్ జరిగింది.. రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున తగ్గాయి.. ఈ ఏడాది 2 లక్షల 13 వేల కేసులు నమోదయ్యాయి.. ఈ ఏడాది 16,339 సైబర్ కేసులు నమోదయ్యాయి.. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, చీటింగ్ కేసులు పెరిగాయి.. గత ఏడాది కంటే 15 శాతం డ్రగ్స్ కేసులు పెరిగాయి.. మహిళలపై వేధింపులు 19,013 కేసులు నమోదు
