సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి : హైకోర్టు

సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి : హైకోర్టు జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ (స్మార్ట్ ఎడిషన్ ) :గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమకు...

మీ సేవ’లో ఇసుక బుకింగ్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్(వెబ్ డెస్క్) :ప్రజలే నేరుగా ఆన్లైన్లో ఇసుకను బుకింగ్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గవర్నెన్స్కు ఆన్లైన్ వేదికగా ఉన్న ‘మీ సేవ’ద్వారా ఇసుక బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు సులభ రీతిలో పారదర్శకంగా, సమర్థవంతంగా ఇసుకను సరఫరా చేసే విధానాన్ని అందుబాటులోకి...

మొయినాబాద్ లో ఘనంగా రైతు భరోసా సంబరాలు

– ముఖ్య అతిథిగా హాజరైన భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి పంటకి పెట్టుబడి సహాయం ఎకరానికి 12,000/- చొప్పున మన చేవెళ్ళ నియోజక వర్గం లోని ప్రతి రైతుకి తన...

కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటన

కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటన1 – ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ అవినీతి – పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరిక– పలువురి పరామర్శ,పండ్ల పంపిణీ – డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. జ్ఞానతెలంగాణ,కొమురంభీం ఆసిఫాబాద్ :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన...

యోగాను సైన్సు ఎందుకు అంగీకరించదు?

యోగాను సైన్సు ఎందుకు అంగీకరించదు? కొన్నేళ్ళ క్రితం వరకూ శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది. పొలాలకు వెళ్ళడం, మోట కొట్టడం, నాగలి దున్నడం, పశువులు మేపడం వంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే! గృహిణులు ఇంటి పనులే కాకుండా వ్యవసాయపు పనులు...

రైతు రాజ్యం అంటూ రైతులకు శఠ గోపం పెడితే ఎలా

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జూన్ 20 :రైతు రాజ్యం అంటూ చెప్పుకుంటూ రైతులకు రైతు భరోసా కు శఠ గోపం పెడితే ఎలా అని, అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని తెరాస సీనియర్ నాయకులు దుద్యాల శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...

స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్​ వస్తుందని నేను చెప్పలేదు..

-మంత్రి సీతక్క స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్​ వస్తుందని తాను చెప్పలేదని మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడుంటాయో వారంలో స్పష్టత వస్తుందని అన్నానని అన్నారు. కేబినెట్​లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతానని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు బహిరంగంగా ప్రకటన...

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ ప్రకటనలు ఏంటి?!!’

-మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్​ ఆగ్రహం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ ​గౌడ్​ ఫైర్​ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్లతో ముడిపడిన అంశంపై ముందస్తు ప్రకటన సరికాదని హెచ్చరించారు. కేబినెట్​లో...

ఎనిమిది వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి..

పట్లోళ్ల నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, బుధేరా గ్రామ పంచాయతీ, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా “వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్‌ను ఏర్పాటు చేయడానికి మరియు ఫిర్యాదుదారుడి ఓపెన్ ప్లాట్‌కు కొత్త ఇంటి నంబర్‌ను కేటాయించడానికి అనుమతి ఇచ్చినందుకు” ఫిర్యాదుదారుడి నుండి రూ. 8,000/- లంచం డిమాండ్ చేసి...

Translate »