Category: రంగారెడ్డి

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

షాద్‌నగర్ నెహ్రూ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.చట్టాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి నవీన్ కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి...

డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చేవెళ్లలో రేపు కీలక సమావేశం

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కర్ణాటక ఎమ్మెల్సీ, AICC కార్యదర్శి శ్రీ పి.వి. మోహన్‌ అబ్జర్వర్‌గా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను...

మోకిలలో ఘనంగా వనమహోత్సవం

రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింహ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్...

సరిత తిరుపతయ్యకు జన్వాడ మాజీ సర్పంచ్ వివాహ ఆహ్వానం

జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నర్సింహా తన కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్యను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన సరిత తిరుపతయ్య, నూతన వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు...

మహాలింగాపురంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను బూత్ స్థాయి అధికారి (BLO) ప్రదర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనంతరం రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామ ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు.గ్రామంలోని ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో...

మహాలింగాపురంలో రోడ్డు గుంతలకు శాశ్వత మరమ్మతులు

శంకర్‌పల్లి నుంచి వికారాబాద్ వెళ్లే ప్రధాన మార్గంలోని మహాలింగాపురం గ్రామం ఎల్లమ్మ ఆలయం సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా గ్రామ సర్పంచ్ మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డుపై పలుమార్లు మట్టి...

వివాహ వార్షికోత్సవ వేడుకలకు సేవా స్ఫూర్తి

శంకర్‌పల్లి అగ్రికల్చరల్ మార్కెటింగ్ చైర్మన్ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి కుమారుడు చేకూర్త మధుకర్‌రెడ్డి, చేకూర్త నిఖిలారెడ్డి దంపతుల మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహాలింగాపురం జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు.విద్యార్థి విద్యార్థినులకు పుస్తకాలు, డిక్షనరీలు, బ్లాక్‌బోర్డులు, అట్లాస్‌లు అందజేసి విద్యా ప్రగతికి అండగా...

శంకర్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,ఆగస్టు 15:శంకర్‌పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం వేదికగా నిలిచింది. గౌరవ శాసనసభ్యులు కాలే యాదయ్య చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు....

స్వాతంత్ర్య దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు:ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీడీఓ వి. ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమ ఏర్పాట్లను చేపట్టారు. ఆగస్టు 15న ఉదయం 8:15 గంటలకు మండల ప్రజా...

అంతప్పగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి :అంతప్పగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లగొని బీరయ్య చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను అందజేశారు. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు హాజరై, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్...