Category: రంగారెడ్డి

శంకర్‌పల్లి జెడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్‌, యూనిఫార్మ్స్‌, షూస్‌ పంపిణీ

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి, ఆగస్టు 14: శంకర్‌పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం శానిటరీ ప్యాడ్స్‌, యూనిఫార్మ్స్‌, షూస్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేదశ్రీ, పాఠశాల చైర్మన్‌ పజిల్లా చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రిని అందజేశారు....

బోనాల వేడుకలకు భద్రత.. సీఐ రుద్రవీర్‌కు ఘన సన్మానం

శంకర్ పల్లి మున్సిపాలిటీ 1వ వార్డు భవానీనగర్‌లోని పోచమ్మ తల్లి ఆలయంలో మంగళవారం సాయంత్రం సీఐ రుద్రవీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మడపతి చంద్రమౌళి, 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు...

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఆగస్ట్ 12:శంషాబాద్, జీహెచ్‌ఎంసీశంషాబాద్ జోన్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ కుమారి కె. చంద్రకళ ఆధ్వర్యంలో,బుధవారం ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్ రెగ్యులరీ్సేషన్ స్కీం ) అమలు, ఫీజు వసూళ్ల వేగవంతం, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ జారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్ల...

ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రతి ఏడాది లేటెనా…?

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 12: రంగారెడ్డి జిల్లా లో మెత్తం 1100 చేరువు కుంటలండగా213 సంఘాలు ఉండగా అందులో 10 వేలకు పైగా గుర్తింపు పొందిన సభ్యులు ఉన్నారుషాద్ నగర్ నియోజకవర్గం 220 చెరువుకుంటాలుంటే గత సం 60 చెరువులలో మాత్రమే చేపపిల్లలను పంపిణీ...

పీఏసీఎస్ డైరెక్టర్లుగా పెంజర్ల బిడ్డలు

జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి,ఆగస్టు 12: మేకగూడ సహకార సంఘం (పీఏసీఎస్)కు పెంజర్ల గ్రామం నుంచి డైరెక్టర్లుగా మామిడి ప్రవీణ్‌రెడ్డి, పాముల శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను పెంజర్ల గ్రామ సర్పంచ్ కొత్తూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల జగన్...

మార్కెట్ కమిటీ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి, ఆగస్టు 8: శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శనివారం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.ఈ...

ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలి: టీయూటీఎఫ్

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి, ఆగస్టు 8:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండో వేతన సవరణ కమిషన్ (PRC)ను వెంటనే ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TUTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రఘునందన్ రెడ్డి ప్రభుత్వాన్ని...

ఫతేపూర్‌లో బోనాల జాతర వేళ ఘర్షణ.. 15 మందిపై బైండోవర్

శంకర్‌పల్లి, ఆగస్టు 7: మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ వార్డులో బోనాల జాతర సందర్భంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జాతర వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పరస్పరం దూషణలకు దిగడంతో పాటు దాడులకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి అదుపు...

చేవెళ్ల బీసీ హాస్టల్‌లో అన్నంలో పురుగులు

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నాయకులు హాస్టల్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం...

రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విదేశీ పర్యటన ముగించుకుని రేపు స్వదేశానికి చేరుకోనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించే...