Category: జిల్లా వార్తలు

శంకర్‌పల్లిలో ‘మా విలేజ్ రెస్టారెంట్’ ప్రారంభం

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన “మా విలేజ్ రెస్టారెంట్” ను మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు...

శంకర్‌పల్లి కాంగ్రెస్ భారీ నిరసన..

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్‌పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆగ్రహ నినాదాలతో మార్మోగింది. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు బొల్లారం...

సూసైడ్ నోట్‌లో ప్రధాని పేరు.. సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట మండలం రచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పిట్ల వంశీ (25) అనే యువకుడు తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటర్మీడియట్ వరకు చదివిన వంశీ పెయింటర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబం ఆర్థిక...

సూర్యాపేట నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో 13 మంది విద్యార్థినులు అస్వస్థత

సూర్యాపేట నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో 13 మంది విద్యార్థినులు అస్వస్థతసూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అనుమానంతో 13 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినులను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.విద్యార్థినుల ఆరోగ్య...

స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: భూక్య జంపన్న

స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: భూక్య జంపన్న జ్ఞానతెలంగాణ,ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే...

బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో రైతుల ధర్నా నిర్వహించారు, తాసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ...

భర్త ఆగడాలతో బీజేపీ సర్పంచ్ సస్పెన్షన్

మెదక్ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్‌పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. చేగుంట మండలంలోని పొలంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ...

శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం

శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది. సమాచారం ప్రకారం,...

మోకిల లో విద్యారంభ వేడుకలు

శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మోకిల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమంతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో విద్యాపట్ల...

ఉచిత సీసీటీవీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటీ) ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్, రిపేరు అంశాలపై ఉచిత శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తులను...