Category: జిల్లా వార్తలు

శంకర్‌పల్లి అభివృద్ధికి మరో ముందడుగు

రూ.10 లక్షలతో భూగర్భ మురుగునీటి పారుదల పనులకు శ్రీకారం శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ మురుగునీటి పారుదల (అండర్‌గ్రౌండ్...

రాజన్న సిరిసిల్లలో ప్రేమ పోస్టర్ల కలకలం

ఏడేళ్ల ప్రేమ.. పెళ్లి వివాదం.. పోస్టర్లతో గ్రామంలో సంచలనం రాజన్న సిరిసిల్ల, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన పోస్టర్లు వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఒక యువతి, యువకుడి ఫొటోలతో పాటు కాబోయే...

మాజీ ఎన్నికల కమిషనర్‌కు ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేత

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: భారత ఎన్నికల వ్యవస్థలో విశిష్ట సేవలు అందించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డోకు శంకర్‌పల్లి మండల పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను బుధవారం శంకర్‌పల్లి మండల తహశీల్దార్ సురేందర్ మర్యాదపూర్వకంగా అందజేశారు. మండలంలోని...

డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం

డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం 🔹బాన్సుడే రాహుల్‌కు ఘన సన్మానం🔹 సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం🔹 గిరిజన రాజకీయ చైతన్యంపై పరిశోధనకు ప్రశంసలు🔹 పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్న సందేశం🔹 విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు జ్ఞాన తెలంగాణ, ఆదిలాబాద్: ఉన్నత విద్యతో...

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టవర్‌లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి వార్డు కౌన్సిలర్...

విద్యార్థులకు కారంతో అన్నం..

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంతో పలువురు విద్యార్థులు కేవలం కారంతో అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన విద్యాసంస్థలో...

భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్

వరంగల్: భద్రకాళి ఆలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయంలోకి ప్రవేశించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల...

కోర్టులో కేసు ఉన్న భూమిలో జోక్యం చేసుకోవద్దు – జైరాబి విజ్ఞప్తి

దౌర్జన్యాలు, బెదిరింపులతో భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన షాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ ఖాన్ రెండో భార్య జైరాబికి చెందిన 3 ఎకరాల 4 గుంటల భూమిని, ఆమెకు తెలియకుండా ఆమె పెద్ద...

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.1 కోటి క్లెయిమ్ చెల్లింపు

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. శంకర్‌రెడ్డిగూడకు చెందిన పాలసీదారుడు మరణించగా, ఆయన కుటుంబానికి రూ.1 కోటి బీమా క్లెయిమ్‌ను సంస్థ అందజేసింది. 2025 సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.98 వేల వార్షిక ప్రీమియంతో రూ.1 కోటి...

స్పీడ్ పోస్ట్‌తో గంజాయి దందా బట్టబయలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా ఉంచిన నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఛేదించారు. భారత ప్రభుత్వ అధికారిక పోస్టల్ సేవ అయిన స్పీడ్ పోస్ట్‌ను అక్రమ రవాణాకు వినియోగిస్తూ, గంజాయిని దేశంలోని...