ఢిల్లీ ని వణికించిన భూకంపం.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఢిల్లీ ని వణికించిన భూకంపం.
న్యూఢిల్లీ జనవరి 11:ఢిల్లీలో ఈరోజు భూకంపం సంభవించినట్లు తెలిసింది రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది.దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది.ఇస్లామాబాద్తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.
