వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి.

HYD: పటాన్‌చెరు (మం) పెద్దకంజర్ల గ్రామంలో విషాదం.వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి. నిమజ్జనం కోసం నేరేడుచెరువులో దిగి విద్యార్థులు మృతి. మృతులంతా శిరీష చారిటబుల్‌ ట్రస్ట్ విద్యార్థులుగా గుర్తింపు. మృతులు నర్సింహ రాజు, సుమంత్‌ (డిప్లొమా సెకండ్‌ ఇయర్‌). గణేష్‌ (డిప్లొమా సెకండ్‌ ఇయర్‌), ఉదయ్‌ కిరణ్‌ (డిప్లొమా థర్డ్‌ ఇయర్‌). శ్యామ్‌ కుమార్ (డిప్లొమా ఫస్ట్‌ ఇయర్‌). సిద్దార్థ్‌ (టెన్ల్‌ క్లాస్‌).1012734785.webp

You may also like...