షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం
షాద్నగర్, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవే హైదరాబాద్ రోడ్డులో మహాబోది డైగ్నోస్టిక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అతని వయసు 50 నుండి 55 సంవత్సరాలు ఉంటాయని పొలీసులు తెలిపారు. ఈ గుర్తుతెలియని మృతదేహాన్ని పట్టణ సీఐ ప్రతాప్ లింగం పరిశీలించారు. తాగిన మైకంలో ఇటుకలపై పడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడే పడి చనిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
