తెలంగాణలో 21 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు.
- శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - August 16, 2026
- రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఎట్ హోమ్ రిసెప్షన్ - August 15, 2026
- అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు - August 15, 2026

తెలంగాణలో 21 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు.
హైదరాబాద్ జనవరి 04:సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో 21 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.మంగళవారం 19 మందిని బదిలీ చేశారు మరిన్ని బదిలీలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు సీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ అవినాష్ మహంతి తన మార్కు పనితీరు ప్రదర్శిస్తున్నారు.
