తెలంగాణ అసెంబ్లీ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమీలి సై ప్రసంగం
- రాహుల్కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో గిల్కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

తెలంగాణ అసెంబ్లీ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమీలి సై ప్రసంగం
తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నియంత పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగింది. మార్పు కోసం తెలంగాణ ప్రజలు స్పష్టమయిన తీర్పు ఇచ్చారు. తెలంగాణ లో ప్రజా పాలన ప్రారంభం అయింది.తెలంగాణ లో కొత్త ప్రభుత్వానికి అభినందనలు.ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే లకు అభినందనలు మీ ప్రయాణం ప్రజా సేవకు అంకితం కావాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రజావాణి కార్యక్రమం తో ప్రభుత్వ పాలన ప్రారంభం అయింది.దేశానికే తెలంగాణ పాలన ఆదర్శం కావాలి.ప్రజలందరికీ సమాన అవకాశాలు.రైతులు, యువత, మహిళలు కు ప్రభుత్వం ప్రాధాన్యత.ఆరు గ్యారంటీ లతో తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంది.రెండు గ్యారంటీ లు ఇప్పటికే అమలు చేశాం.పాలకులు, ప్రజలకు మధ్య ఇనుప కంచే లు తొలగిపోయాయి.
