నేడు జిల్లా కలెక్టర్లతో రేవంత్ సమీక్ష

నేడు జిల్లా కలెక్టర్లతో రేవంత్ సమీక్ష TG: సచివాలయంలో ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూరియా పంపిణీ, భూసార పరీక్షలు, తదితర ఆంశాలపై చర్చించనున్నారు. కొత్తగా...

ఈటల Vs బండి.. చీఫ్కు ‘కొత్త’ తలనొప్పి!

ఈటల Vs బండి.. చీఫ్కు ‘కొత్త’ తలనొప్పి! TBJPలో ఈటల, బండి మధ్య మాటల తూటాలు క్యాడర్ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే రాజాసింగ్ రాజీనామా పార్టీకి దెబ్బ అని భావిస్తుండగా ఇప్పుడు ఈ పంచాయితీ కొత్త చీఫ్ రామ్చందర్ రావుకు తలనొప్పిగా మారింది. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న...

ట్యాపింగ్ ఆరోపణలను ఖండించిన మంత్రులు

CM రేవంత్ పై KTR చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను Dy.CM భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఖండించారు. ఎవరి ఫోన్లను తమ ప్రభుత్వం ట్యాప్ చేయడం లేదని, KTR దగ్గర ఏదైనా సమాచారం ఉంటే పంపించాలన్నారు. CMను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తప్పుబట్టారు. ఫోన్లు ట్యాప్...

లష్కర్ బోనాల ఉత్సవాల లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి గారు అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి...

నూతన పార్కును ప్రారంభించిన ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,మాజీ కార్పోరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి(నరేష్ రెడ్డి) : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కాస్మోపాలిటన్ కాలనీ లో నూతనంగా నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు మాజీ కార్పోరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి .అనంతరం సుధీర్ రెడ్డి గారు అట్టి పార్క్ ఆవరణలో దాదాపు అయిదు...

30 నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ప్రకటన జ్ఞానతెలంగాణ,ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్ కౌన్సెలింగ్-2025 షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శనివారం విడుదల చేసింది. తొలి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా, మన రాష్ట్రంలో 30 నుంచి ఆగస్టు 6...

కోట శ్రీనివాసరావు కన్నుమూత !

కోట శ్రీనివాసరావు కన్నుమూత! తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజం నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్ల. ఆయన గొప్పతనం, నటన గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగా నటుడిగా గుర్తింపు పొందారు. వయసు కారణంగా వచ్చిన...

పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం

పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే, తాజాగా మరో ప్రమాదం సంభవించడంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం పాశమైలారంలోని ఎన్‌వీరో...

ఫారెస్ట్‌ కాలేజీలో అడ్మిషన్ల గడువు పొడిగింపు

రాష్ట్ర అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ) సిద్దిపేట జిల్లా ములుగులో బీఎస్సీ(హానర్స్‌) 4 ఏండ్ల కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు.ఈ నెల 15 వరకు అవకాశం కల్పించినట్టు ఆ సంస్థ డీన్‌ ఎస్‌జే ఆశ ప్రకటనలో తెలిపారు.

స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ

జ్ఞాన తెలంగాణ,జహీరాబాద్ప్ర,తినిధి జులై 12 :జరసంఘం మండల కేంద్రంలో ఆర్యవైశ్య భవన్ లో బీసీ జేఏసీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు నరసింహ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఇప్పుడున్న పార్టీలు...

Translate »