Category: తెలంగాణ

TSRTC లో కారుణ్య నియమాలకు పచ్చ జెండా

టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్లను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. అలాగే కొత్తగా మరో 275 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

త్వరలో సిద్దిపేట స్వేరోస్ జిల్లా కమిటీ నియామకం

త్వరలో సిద్దిపేట స్వేరోస్ జిల్లా కమిటీ నియామకం “అక్షరం.! ఆరోగ్యం.! ఆర్దికం.!” అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న స్వేరో నెట్వర్క్, అజ్ఞాన చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగును నింపడమే ద్యేయంగా గ్రామ గ్రామాన స్వేరోయిజాన్ని తీకుపోవడంలో భాగంగ….స్వేరో మరియు స్వేరో అనుబంధ సంఘాల కమిటీలు అన్ని కలిపి ఒకే...

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు.

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు. ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి.దీంతో...

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటురూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక పథకం అమలుతో సుమారు 30 లక్షల మందికి లబ్ది అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2లక్షల వరకు మాఫీప్రభుత్వమే...

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌ తమిలిసై

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌ తమిలిసై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్‌ తమిళి సై బుధవారం ఆమోదించారు.గత సంవత్సరం డిసెం బర్‌లో టీఎస్‌పీఎస్‌ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. కాగా, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామా లను వెంటనే ఆమోదించా లని...

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఉద్యోగం.

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఉద్యోగం. ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు...

తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు.

తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు. హైదరాబాద్ జనవరి 07:తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయంలో వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా ప్రతినిధులతో ముఖ్య మంత్రి సమావేశమయ్యారు.పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను...

100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం.

100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం. హైదరాబాద్ జనవరి 06:తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్‌ ఆరాధే పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీ హెచ్‌ఆర్‌డీలో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు...

నారాయణ మహిళ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్.

నారాయణ మహిళ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్. హైదరాబాద్ జనవరి 06:మల్లంపేటలోని నారాయణ మహిళా జూనియర్ కళాశాల తరుచూ వివాదాలకు కారణం అవుతోంది.గతంలో కళాశాలలో చదువుతున్న విద్యార్థు లను మరోచోటికి పంపించడంతో తల్లి దండ్రులతో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు.తాజాగా కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు...

మాజీ రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.

మాజీ రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జనవరి 06:మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు హైద‌రా బాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌లో ఉన్న ఆయన వద్దకు సీఎం రేవంత్ వెళ్లారు....