Category: తాజా వార్తలు

ఘనంగా యువనేత శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ, నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ యువ నేత జంగిలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి...

దళిత క్రైస్తవులకుఎస్సీ హోదా పునరుద్ధరించాలి:ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ,ఆగస్టు 10:దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను నిరాకరించడం అన్యాయం, వివక్షతో కూడిన వ్యవస్థకు నిదర్శనమని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మతం మారినంత మాత్రాన ఒక దళితుడిపై సామాజిక వివక్ష తొలగిపోదని, కుల వివక్ష వాస్తవ పరిస్థితుల్లో...

చిన్నారుల గుండె శస్త్రచికిత్సలకు ఉచిత వైద్యం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు నిమ్స్ ఆస్పత్రి శుభవార్త అందించింది. ఆర్థిక స్థోమత లేక గుండె శస్త్రచికిత్సలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ నెల 13వ తేదీ నుంచి చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ ఆస్పత్రి ప్రకటించింది....

పాలమూరు ఆశలపై కేంద్రం నీళ్లు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ప్రతినిధి : తెలంగాణలో అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం...

కృష్ణమ్మ సాక్షిగా జలయజ్ఞం.. వరుణుడికి ఆహ్వానం

జ్ఞానతెలంగాణ,నాగార్జునసాగర్ ప్రతినిధి : తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహా వరుణ యాగం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. కృష్ణా నది తీరాన నాగార్జునసాగర్ ప్రాజెక్టు...

మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 10: వెల్దండ మండలం అజాలాపురం గ్రామానికి చెందిన జానీ మియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఉదారత చాటుతూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్...

క్లీన్‌ ఎనర్జీపై భట్టి కీలక చర్చలు

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీలోని గోల్డ్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో ఉన్న ఇండియా ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ సెంటర్‌ (IECC)ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత్‌ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు,...

బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే మాణిక్‌రావు

జ్ఞాన తెలంగాణ, జహీరాబాద్‌ ప్రతినిధి | ఆగస్టు 09: ఝరాసంఘం మండల కేంద్రంతో పాటు గంగాపూర్‌, జహీరాబాద్‌ మండలం అల్గోల్‌ గ్రామాల్లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, జహీరాబాద్‌ మండల పార్టీ...

ప్రతి తండాకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంటాస్క్ సీఓఓసుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

మాడ్గుల మండలం పకీర తండాలో ఐక్యత ఫౌండేషన్ సహకారంతో రూ. 1,50,000/ రూపాయలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.అనంతరం తండాలో ఘనంగా నిర్వహించిన...