Author: shrikanth nallolla

కానిస్టేబుల్ సాయి కుటుంబానికి న్యాయం చేయాలి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12 : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో మృతి చెందిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని,వెల్దండ మండల కల్యాణ వాగు తండాకు వాస్తవ్యులు డిసిసి కార్యదర్శి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బాణావత్ శంకర్...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణంలోని తిరుపతి బైపాస్ వద్ద బుధవారం మధ్యాహ్నం లింగసానిపల్లి గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పెట్టుకున్నట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. అనంతరం రెండు ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు...

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 12 : కట్టంగూర్‌లోని రాంనగర్‌ వద్ద బుధవారం టీవీఎస్‌ లూనాను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గాయపడ్డారు. మునుకుంట్ల గ్రామానికి చెందిన మత్స్యకారులు వెంకన్న, వేముల వెంకటయ్య నల్లగొండ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సూర్యాపేట నుంచి...

రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి సాయం

కల్వకుర్తి,నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు12:జెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమల్లి గుట్ట తండాకు చెందిన కెలావత్ శ్రీను ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి...

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఆగస్ట్ 12:శంషాబాద్, జీహెచ్‌ఎంసీశంషాబాద్ జోన్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ కుమారి కె. చంద్రకళ ఆధ్వర్యంలో,బుధవారం ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్ రెగ్యులరీ్సేషన్ స్కీం ) అమలు, ఫీజు వసూళ్ల వేగవంతం, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ జారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్ల...

డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి సాయి చైతన్య

జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్, కోటగిరి:కోటగిరి పోలీస్ స్టేషన్ లో బుధవారం బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిర్వహించారు , ఈ సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక...

ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రతి ఏడాది లేటెనా…?

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 12: రంగారెడ్డి జిల్లా లో మెత్తం 1100 చేరువు కుంటలండగా213 సంఘాలు ఉండగా అందులో 10 వేలకు పైగా గుర్తింపు పొందిన సభ్యులు ఉన్నారుషాద్ నగర్ నియోజకవర్గం 220 చెరువుకుంటాలుంటే గత సం 60 చెరువులలో మాత్రమే చేపపిల్లలను పంపిణీ...

పీఏసీఎస్ డైరెక్టర్లుగా పెంజర్ల బిడ్డలు

జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి,ఆగస్టు 12: మేకగూడ సహకార సంఘం (పీఏసీఎస్)కు పెంజర్ల గ్రామం నుంచి డైరెక్టర్లుగా మామిడి ప్రవీణ్‌రెడ్డి, పాముల శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను పెంజర్ల గ్రామ సర్పంచ్ కొత్తూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల జగన్...

కట్టంగూర్ సమస్యలపై కలెక్టర్‌కు సర్పంచ్ శ్యామల వినతి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 12 : కట్టంగూర్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ ముక్కాముల శ్యామల శేఖర్‌ మండల కేంద్రంలోని సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సాగర్‌ వాటర్‌ లైన్లు సక్రమంగా లేకపోవడంతో నీటి సరఫరా...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసలో మర్యాదపూర్వకంగా కలిసి, కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు సమర్పించారు.ముఖ్యంగా ఆమనగల్,...