Author: shrikanth nallolla

మెదక్‌ మెడికల్‌ కాలేజీలో 156 ఉద్యోగాలు

మెదక్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నితిన్‌ కాబ్ర తెలిపారు. కాంట్రాక్ట్‌ విధానంలో 4 ప్రొఫెసర్లు, 5 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 6 సీనియర్‌ రెసిడెంట్లు, 3 ట్యూటర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని...

ఆధార్ కోసం డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ లేని పిల్లలకు అవకాశం

డొమిసైల్‌ సర్టిఫికెట్‌తో ఆధార్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ అందుబాటులో లేని పిల్లలకు ఆధార్‌ నమోదు విషయంలో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులో ఉన్నట్లు సమాచారం. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా డొమిసైల్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా ఆధార్‌ నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది....

డీఈఎల్‌ఈడీ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) మొదటి సంవత్సరం మే–2026 పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఆగస్టు 13, 2026 నుంచి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది.అభ్యర్థులు తమ ఫలితాలను...

గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు!

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 13: ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిపై ఇకపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ Rc.No.Spl/Ser.IV/2026, తేదీ 11-08-2026తో మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొంది. దీర్ఘకాలంగా విధులకు దూరంగా...

KGBV SOలు, CRTలకు సెలవుల వెసులుబాటు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, ఆగస్టు 13: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (SOs), కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ CRTలకు క్యాజువల్ లీవుల విషయంలో ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. నెలకు గరిష్టంగా రెండు క్యాజువల్ లీవులు మాత్రమే వినియోగించుకోవాలనే పరిమితిని ఎత్తివేస్తూ...

ఎయిడ్స్‌పై అవగాహనకు భారీ ర్యాలీ

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌, ఆగస్టు 12:హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, సిఫిలిస్‌ తదితర లైంగిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, వాటి వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ వద్ద ర్యాలీని...

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు మధ్యంతర స్టే

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 12:తెలంగాణలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలకంగా స్పందించింది. ఈ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఉత్తర్వులపై ఆధారపడటం రాజ్యాంగపరంగా సమర్థనీయమా అనే అంశాన్ని పిటిషన్‌లో ప్రశ్నించారు. ఈ పథకాల...

మిల్లర్ల బకాయిలు వసూలు చేయాల్సిందే

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:ధాన్యం సేకరణ, మిల్లింగ్‌, నిల్వ, బకాయిల వసూలు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని పూర్తిస్థాయిలో వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి...

రికార్డులు పరిశీలించాకే భూముల సర్వే

జ్ఞాన తెలంగాణ మహేశ్వరం ప్రతినిధి,ఆగస్టు 12: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 49, 50లోని భూముల విషయంలో రికార్డులు, కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన తర్వాతే సర్వే చేపట్టాలని పట్టాదారులు ప్రసాద్‌రాజు, సురేష్‌రెడ్డి, రామచంద్రబాబు, హరిబాబులు కోరారు. తమకు...

వేరు శనగ విత్తనాల పంపిణీ రైతులు వినియోగించు కోవాలి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12 : ఆమనగల్ మండలంలోని రైతు వేదికలో రైతు వేదిక ఏ ఈ ప్రభావతికి పోలేపల్లి గ్రామం తరపున పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య అందజేశారు.రైతులకు ప్రభుత్వం ఇచ్చే తల్లి వేరుశనగ విత్తనాల గురించి పాస్ బుక్ జిరాక్స్...