అమరావతిలో గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

అమరావతిలో గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్ల వ్యయంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ భవన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలుసిద్ధం చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని కానూరులో ప్రస్తుతం ఈ శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పంచాయతీ రాజ్ చట్టంపై, అభివృద్ధి, సంక్షేమపథకాలకు సంబంధించి శిక్షణ అందించటంలో ఈ సంస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.
