మృతురాలి కుటుంబానికి భాస్కరరావు ఆర్థిక సహాయం

కల్వకుర్తి సెప్టెంబర్ 06:చారకొండ మండలంలోని గోకారం గ్రామానికిచెందిన పంజుగుల రాములమ్మ ఇటీవల ఆకస్మికంగా మరణించారు.వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు మృతుని కుటుంబానికి భాస్కర్ రావు యువసేన సభ్యుల ద్వారా రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పంజుగుల పరుశరాములు,కొండల్,రషీద్,గజ్జెశ్రీను, వెంకటయ్య,శ్రీను,రవి,అల్లాజీ మహేష్,కరుణాకర్,వెంకటరెడ్డి,లక్ష్మారెడ్డిసాదిక్ అలీ మల్లయ్య, జూపల్లిభాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్,జూపల్లి భాస్కర్ రావుయువసేన సభ్యులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...