రాజపుష్ప టిప్పర్ బీభత్సం.. సివిల్ ఇంజనీర్ దుర్మరణం
రాజపుష్ప టిప్పర్ బీభత్సం.. సివిల్ ఇంజనీర్ దుర్మరణం జ్ఞాన తెలంగాణ, రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఉస్మాన్నగర్లో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విజన్ హర్షా కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న జనార్ధన్ (47)...
