నైతిక విలువలతో కూడిన వార్తలు సర్వదా శ్రేయస్కారం

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్,కోటగిరి :కోటగిరి ఉమ్మడి మండలాల ప్రెస్ క్లబ్ సభ్యులు ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా కోటగిరిలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించారు, పోచారం భాస్కర్ రెడ్డికి కోటగిరి అంబేద్కర్ చౌరస్తాలో గజమాలతో...

జ్ఞాన సమాజం కోసం పాటు పడే స్వేరో సైన్యం

—స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ సంగారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా సుశిక్తులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ గారు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో స్వేరో నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ...

మెహిదీపట్నం డిపో మేనేజర్ నిర్లక్ష్యమే కారణమా?

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:ప్రొద్దుటూరు గేట్ వద్ద ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటసేపు బస్సు కోసం ఎదురుచూసిన స్త్రీలు, విద్యార్థులు, ఉద్యోగులు చివరికి విసుగ్గా నిలబడ్డారు. ఒకవైపు వరుసగా పది బస్సులు లైన్‌లో దూసుకెళ్లగా, మరోవైపు...

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ...

బొప్పాపూర్ వాగును పరిశీలించిన తహసిల్దార్

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని (రుద్రూర్): రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ శివారులోని గుండ్ల వాగు వరద ఉధృతిని శనివారం తహసిల్దార్ తార బాయి పరిశీలించారు. గత మూడు రోజుల నుండి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా రుద్రూర్ చెరువు నిండి గుండ్ల వాగు ద్వారా...

రోజురోజుకు పెరుగుతున్న టంగటూరు – మోకిలా రోడ్డు కష్టాలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామం నుండి మొకిలా వైపు వెళ్లే రోడ్డు ప్రతిరోజూ ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రతి రోజు బురద కారణంగా లారీలు, ట్రక్కులు ఇరుక్కుపోగా, ప్రయాణికులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా కాలే యాదయ్య పార్లమెంట్ సభ్యుడుగా...

పాపన్న గౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గా మల్లేష్ గౌడ్

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, ఆగస్టు 15 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 18న నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్...

పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ – పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి విచారణ జరపాలి– కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచారని విమర్శ– 2023లో మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని కేసు నమోదైందన్న ఆర్ఎస్పీ-కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్న...

సికింద్రాబాద్ లో తపస్వి పీపుల్స్ లైబ్రరీ ప్రారంభోత్సవం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,ఆగస్టు 16 :సాహితీ ప్రపంచంలో తనకంటూ విశేషమైన స్థానాన్ని సంపాదించుకున్న తపస్వి మనోహరం సంస్థ, అంతర్జాల వేదికగా తెలుగులో తపస్వి మనోహరం వారపత్రిక, మనోహరి మహిళా మాసపత్రికలు మరియు హిందీ, ఇంగ్లీష్ లో కూడా మాసపత్రికలను వెలువరిస్తూనే తపస్వి డ్రీమ్ టేల్స్ అనే మరొక వినూత్న వేదికను...

పోచారం ప్రాజెక్టును పరిశీలించిన డి.ఎస్.పి

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్ ప్రతినిధి, ఆగస్టు 16:మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లడంతో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు,ఇరిగేషన్ డిఈ. వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రైతులు అప్రమత్తంగా ఉండాలని మంజీరా తీర ప్రాంతం వైపు ఎవరు వెళ్లకూడదని తెలిపారు.ప్రాజెక్టు వైపు రెండు...

Translate »