ఈ నెల 7 న శ్రీశైలం గుడి మూసివేత
– 8న తిరిగి స్వామి దర్శనం ప్రారంభం జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట నుంచి ఎనిమిదో తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు సోమవారం...
