చిలుకూరు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా నక్క మాణిక్యం
చిలుకూరు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నక్క మాణిక్యంను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యల పరిష్కారానికి పేరెంట్స్ కమిటీ కీలకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 10వ వార్డు మెంబర్ కవేలి...
