గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ జిల్లా అవార్డు అందుకున్న పీల్డ్ అసిస్టెంట్ నర్సింలు పర్వేద గ్రామం వాసి
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పర్వేద గ్రామం ఉత్తమ జిల్లా అవార్డును అందుకుంది. సోమవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయగా, గ్రామాభివృద్ధి, ప్రజాసేవ, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, పారదర్శక పాలన వంటి...
