గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ జిల్లా అవార్డు అందుకున్న పీల్డ్ అసిస్టెంట్ నర్సింలు పర్వేద గ్రామం వాసి

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పర్వేద గ్రామం ఉత్తమ జిల్లా అవార్డును అందుకుంది. సోమవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయగా, గ్రామాభివృద్ధి, ప్రజాసేవ, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, పారదర్శక పాలన వంటి...

చీమలదారి గ్రామ పంచాయతీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,మోమిన్‌పేట్ మండలం ప్రతినిధి,జనవరి 26 :మోమిన్‌పేట్ మండలం చీమలదారి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎల్ల కొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతపై...

ఎల్వర్తిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

మువ్వన్నెల వెలుగులో పల్లె సీమ జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి ప్రతినిధి, జనవరి 26 : భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎల్వర్తి గ్రామంలో దేశభక్తి జవజీవాలతో, మిన్నంటిన ఉత్సాహంతో జరిగాయి. గ్రామ పంచాయతీ నుండి పాఠశాలల వరకు, ప్రతి వీధిలోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.వేడుకల్లో భాగంగా...

శంకర్పల్లి పురపాలక సంఘంలో అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి పురపాలక సంఘంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేశానికి గణతంత్ర హోదా తీసుకొచ్చిన రాజ్యాంగ విలువలను...

సమాజ హితాన్ని కోరేవే పత్రికలు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 26 :సమాజ హితాన్ని కోరేవే పత్రికలని, ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని 21st సెంచరీ కళాశాల చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని రాళ్లగూడలో గల కెపి21 సెంచరీ కళాశాలలో...

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

డా. అంబేడ్కర్ ఆశయాలతో, బౌద్ధ ధమ్మ మార్గంలో భారత గణతంత్రం దేశ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 26 భారత ప్రజల జీవితాల్లో ఒక పండుగ మాత్రమే కాదు; అది మన రాజ్యాంగ స్పృహను, పౌర బాధ్యతను, సామాజిక చైతన్యాన్ని మేల్కొలిపే రోజు....

ప్రపంచ గణతంత్ర భావనకు భారతీయ మూలం

వైశాలి గణరాజ్యం – బౌద్ధ ధమ్మం మరియు అంబేడ్కర్ దృష్టి ✍️ అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B గణతంత్రం : పాశ్చాత్య ఆలోచనా? భారతీయ వారసత్వమా? ప్రపంచ రాజకీయ చరిత్రలో గణతంత్ర భావనను సాధారణంగా గ్రీస్, రోమ్ వంటి పాశ్చాత్య నాగరికతలకు పరిమితం చేస్తూ...

సంచలనంగా మారిన యాచారం దంపతుల మరణం

జ్ఞానతెలంగాణ,వికారాబాద్:వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో దంపతుల మృతి ఘటన సంచలనంగా మారింది. నక్కల థశరత్, నక్కల లక్ష్మీ దంపతులు ఒకే సమయంలో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు...

ఫోన్ ట్యాపింగ్, నోటీసులు…వాస్తవాలపై ప్రశ్నలే నేరమా?

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్(ప్రత్యేక వ్యాసం) : డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ నేతృత్వంలో జారీ అయిన నోటీసులు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి పౌరుడి మనసులోనూ అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇది...

సరస్వతి పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, జనవరి 24 : వసంత పంచమి పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో బెంగాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతి దేవి పూజ కార్యక్రమంలో పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి...

Translate »