మాదిగల హక్కుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి హామీ

మాదిగల హక్కుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి హామీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :మాదిగ సమాజం అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన వంటి అంశాలపై ప్రజా ప్రభుత్వం స్పష్టమైన సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం...

శంకర్‌పల్లిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభం

99 రోజుల ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం శంకర్‌పల్లి, మార్చి 06: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ (సిడిఎంఎ) డా. టి.కే. శ్రీదేవి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్...

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండల కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి (MPDO) వి. వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం సహించబోమని ఈ సందర్భంగా...

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం- బిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం – బిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :దేశ రాజకీయ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....

నీకు నువ్వే సాటి..!

నీకు నువ్వే సాటి..! నీలో ఒక శూన్యం భ్రమిస్తూచీకట్లో చైతన్యాన్ని అణచివేస్తూనీ నమ్మకాన్ని పోగొడుతూఅభద్రతాభావం సృష్టిస్తోంది.. ఇకనైనా నిద్రలేచికళ్ళముందు సత్యాన్ని గ్రహించిరగిలే నిప్పుకనమై కదులుతూకిరణమై నింగిలో ప్రకాశించు.. ఇకనైనా వదులు నీ అశాంతినిస్థిరత్వమైన పనులను చేస్తూఎగిసిపడే నీటి కెరటంలారేపటికి విజయగాథలు సృష్టించు.. ఈనాటి ఆలోచనలేభవిష్యత్తుకు భరోసాగాధైర్యాన్ని పెట్టుబడిగా...

వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్‌టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన

వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్‌టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి (SSC) పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు....

తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర భద్రతా అవసరాలు, పోలీసింగ్ వ్యవస్థ బలోపేతం, మావోయిస్టుల లొంగుబాట్లు తదితర కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు కేటాయించే...

భారత విద్యార్థులకు కెనడా భారీ స్కాలర్‌షిప్ అవకాశం

కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సుమారు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.921 కోట్లు) భారీ నిధితో ప్రత్యేక స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధి ద్వారా ప్రతి సంవత్సరం 200 మంది ప్రతిభావంతులైన భారతీయ...

భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య

భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం అందనాలపాడు తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన...

మియాపూర్‌లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు...