కొత్తూరు–కర్నూలు 6 వరుసల హైవే

హైదరాబాద్‌: హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–44)పై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న కొత్తూరు–కర్నూలు మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) చర్యలు చేపట్టింది. సుమారు 176.37...

గంగూలీకి హత్య బెదిరింపులు

కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి హత్య బెదిరింపులు రావడం క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీని కూడా చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరిక లేఖలు పంపినట్లు...

జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌ మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్‌ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న ఆర్టీసీ మెకానిక్‌ సంతోష్‌ కుమార్‌ (39) అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటనతో జీడిమెట్ల...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తిరుమల కొండ భక్తజనసందోహంతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోగా, వేలాది మంది భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు....

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఎంఆర్ఓ అశోక్ – సర్పంచ్ మామిడిపల్లి అనిల్ కుమార్

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి : మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం ఎంఆర్ఓ అశోక్, డిప్యూటీ తహసీల్దార్ వినయ్, ఆర్ఐ నిఖిల్ కలిసి పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో కేంద్రాన్ని సందర్శించిన అధికారులు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు...

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన.. ఎమ్మెల్యే కసిరెడ్డి

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 :చౌదర్ పల్లి గ్రామానికి చెందిన శివ రాజా, పద్మమ్మ నాగమణి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.తక్షణ...

మానవత్వం చాటుకున్న కల్వకుర్తి మార్కెట్ చైర్మన్

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : వెల్దండ మండలం కొట్ర నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న మార్గంలో సోమవారం లారీ మరియు స్కూటీ ఢీకొని ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ప్రమాదాన్ని...

తైక్వాండో గిన్నిస్ రికార్డు సృష్టించిన వెల్దండ వాసి ఎండి జాంగిర్

జ్ఞాన తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన ఎండి జాంగిర్ హైదరాబాదులో బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చూపించారు. తైక్వాండో క్రీడారంగంలో 35 నిమిషాల పాటు...

ఘనంగా యువనేత శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ, నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ యువ నేత జంగిలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి...

దళిత క్రైస్తవులకుఎస్సీ హోదా పునరుద్ధరించాలి:ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ,ఆగస్టు 10:దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను నిరాకరించడం అన్యాయం, వివక్షతో కూడిన వ్యవస్థకు నిదర్శనమని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మతం మారినంత మాత్రాన ఒక దళితుడిపై సామాజిక వివక్ష తొలగిపోదని, కుల వివక్ష వాస్తవ పరిస్థితుల్లో...