కర్రెగుట్టలో శాంతి జెండా
జ్ఞానతెలంగాణ,ములుగు:ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన స్థావరంగా, భద్రతా బలగాలకు అత్యంత సవాల్గా నిలిచిన తెలంగాణ–ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్ట ఇప్పుడు శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా పయనిస్తోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం కర్రెగుట్టలో పర్యటించిన ఆయన అక్కడ కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు....
