Aviamasters Takes Flight
Auto-generated excerpt
రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడాలని సూచన జ్ఞానతెలంగాణ,గుమ్మడిదళ: aప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నల్లవల్లి గ్రామంలో డా. వి.హేమలత, డా. జానకి శ్రీనాథ్ పాల్గొని రైతులకు అవగాహన...
ఓ భార్య కన్నీటి వెనుక ఒక దేశ ఆవేశం దాగి ఉంది. ఓ మహిళ మౌనంలో ఓ అగ్నిపర్వతం దాగి ఉంది. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దేశంలోని అమాయక ప్రజలపై మృగాలుగా విరుచుకుపడిన ప్రతిసారి… ఎక్కడో ఓ భారత మహిళ తన భర్తను కోల్పోయింది. ఏ కుటుంబమో...
Auto-generated excerpt
Auto-generated excerpt
Auto-generated excerpt
Auto-generated excerpt
గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో :గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLC)’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.50 లక్షల రాయితీ లభించనుంది. మొత్తం రూ.కోటి...
కుల గణన వల్ల కులాలు కలసిపోయి కులాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది కుల గణన వల్ల సమాజం చీలిపోతుంది అనే వాదన సరైనది కాదు. అందుకు భిన్నంగా కుల గణన వల్ల కులాలు బాగా తగ్గిపోతాయి. అనేక కులాలు కలిసి ఒకే కులంగా మారుతాయి .సాధారణంగా ఒక...
జ్ఞానతెలంగాణ, సూర్యాపేట :2024-25 సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించిన సూర్యపేట జిల్లా,ఆత్మకూర్ (S) మండల పరిధి, శెట్టిగూడెం గ్రామ విద్యార్థులకు ఈరోజు మట్టే నగేష్ స్వేరో గారి ఆధ్వర్యంలో స్వేరో సర్కిల్ తరపున మొదట మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు పల్లి...