ప్రజావాణికి పకడ్బందీ కార్యాచరణ
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్:రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్...
