శ్రీలంకపై భారత్ పట్టు.. స్పిన్ దెబ్బకు లంక విలవిల!
శ్రీలంక గడ్డపై టీమిండియా స్పిన్నర్లు విజృంభించడంతో తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం మరింత బలపడింది. తొలి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోరు సాధించిన గిల్ సేన.. మూడో రోజు ఆతిథ్య జట్టును 79.4 ఓవర్లలో 284 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా...
