వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :జులై 20 నుంచి 19 రోజుల పాటు వాయిదాల పర్వంతో కొనసాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు మైన్స్ అండ్ మినరల్స్ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించిన అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో...
