ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్
- నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు
- ఇంటర్ పాసైన విద్యార్థులు అర్హులు
- ఈనెల 31 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు అవకాశం
కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లె చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని వెల్లడించింది. దరఖాస్తు చేసుకోవడానికి https://scholarships.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.
